22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!

స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!

తెలంగాణలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై 'స్వేచ్ఛ దినపత్రిక' మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరిట సామాన్యుల ఆస్తులను హరించేందుకు సాగుతున్న మహా కుట్రను ‘స్వేచ్ఛ’ ముందే ఊహించి బయటపెట్టగా, తాజాగా తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భూ నిపుణులు, విశ్రాంత అధికారులు, భూ బాధితులు అదే విషయాన్ని స్పష్టం చేశారు.

రచన: Swechaanews Chairman12 గంటలు క్రితం8 నిమిషాల పఠనం
Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు

క్రైమ్

Principal Roopa Reddy: యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు.. ప్రిన్సిపాల్ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే నిజాలు

Principal Roopa Reddy: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది ఆమె స్కూల్ లోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలియజేశారు.

2 గంటలు క్రితం7 నిమిషాల పఠనం

Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ

Telangana High Court: ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలకు ప్రజా ధనం వృథా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. అసలు చట్టబద్ధత లేని స్కీమ్ లకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని రేవంత్ సర్కార్ ను కోర్టు అడిగింది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఆ డబ్బును ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని న్యాయస్థానం అభిప్రాయపడింది.

4 గంటలు క్రితం4 నిమిషాల పఠనం

విభాగాల ముఖ్యాంశాలు

ప్రతి గంటకూ అప్‌డేట్
Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు

క్రైమ్

Principal Roopa Reddy: చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే- ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో సంచలన విషయాలు

Principal Roopa Reddy: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపాల్ ని చంపింది అదే స్కూల్ కు చెందిన టెన్త్ విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు.. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

రచన: NK • 6 నిమిషాల పఠనం • 55 వీక్షణలు

44 Votes: సారూ ఇదేనా "సర్"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు

తెలంగాణ

44 Votes: సారూ ఇదేనా "సర్"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు.. షాక్‌లో రాజకీయ పార్టీలు

తెలంగాణలో ఇటీవల చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో లోపాలు బయటపడుతున్నాయి. ఎస్ఐఆర్ చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత ఓట్లలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకే ఇంటి చిరునామాతో ఎస్ఐఆర్ కు ముందు 19 ఓట్లు.. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓట్ల సంఖ్య 44కి పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కడ G ప్లస్ 2 ఆఫీస్ బిల్డింగ్ చిరునామాతో 44 ఓట్లు తేలాయి.

రచన: NK • 5 నిమిషాల పఠనం • 55 వీక్షణలు

Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

ఏపీ

Cm Chandrababu: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు-సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

రచన: NK • 4 నిమిషాల పఠనం • 55 వీక్షణలు

Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

తెలంగాణ

Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. భూమి రిజిస్ట్రేషన్‌కు అడ్డంకిగా మారిన ఈ 22ఏ జాబితాలో తమ భూములు చేరాయంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రచన: Venu • 5 నిమిషాల పఠనం • 55 వీక్షణలు

Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు

National

Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు

ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రచన: NK • 4 నిమిషాల పఠనం • 157 వీక్షణలు

Hyderabad: సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..

తెలంగాణ

Hyderabad: సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..

బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రచన: Venu • 5 నిమిషాల పఠనం • 55 వీక్షణలు